Sunday , May 19 2024
Breaking News

బిజెపి. బిఆర్ఎస్. భారీ కాంగ్రెస్ లో చేరికలు

దుబ్బాక నియోజవర్గఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆధ్వరంలో

కాంగ్రెస్ కడవ కప్పుకున్న బేగంపేట్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ తిగుళ్ల లచ్చయ్య.

సొంతగూటికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీఉమ్మడి మండల బీసీ సెల్ అధ్యక్షుడు నర్సాగౌడ్

తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి :మే 5

దుబ్బాక నియోజకవర్గం లోనిరాయపోల్ మండలంలోని హయా గ్రామాల నుంచి బిజెపి. బిఆర్ఎస్. కార్యకర్తలు పెద్ద ఎత్తున చెరుకు శ్రీనివాస్ రెడ్డి. నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం బీసీ బిడ్డ నీళ్ల మధు ముదిరాజ్ భారీ మెజార్టీతో గెలిపించి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్పటి సుధాకర్. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య. సత్తిగాడు కిష్టారెడ్డి. చించనకోట కృష్ణ. వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు